Guntur Drugs: గుంటూరు జిల్లాలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.. వారి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన విశాల్ సింగ్ చౌహాన్, గుంటూరుకు చెందిన శ్రీనివాస్ లను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సంజయ్ డ్రగ్ పెడ్లర్. గుంటూరుకు చెందిన ఖాజాకు డ్రగ్స్ ఇవ్వాలని చెప్పడంతో విశాల్ సింగ్ చౌహాన్ అందుకు అంగీకరించాడు. దీంతో డ్రగ్స్ తీసుకుని బెంగళూరు నుంచి […]
Click here to
Read more