పాకిస్థాన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక రసాయన ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా.. మరో ఏడుగురు గాయాలు పాలయ్యారు. పంజాబ్లోని ఫైసలాబాద్లోని ఒక రసాయన కర్మాగారంలో ఒక బాయిలర్ పేలింది.
Click here to
Read more