SEARCH

    Select News Languages

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Raghu Rama Krishna Raju Case: డిప్యూటీ స్పీకర్ టార్చర్‌ కేసులో ముగిసిన ఐపీఎస్ అధికారి విచారణ.. ఏం తేలిందంటే..?

    5 days ago

    Raghu Rama Krishna Raju Case: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విచారణ ముగిసింది. కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ1గా ఉన్న సునీల్ కుమార్‌ను విచారణకు రావాలని గతనెల 26న గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యంతో ఉండటంతో విచారణకు రావడానికి పదిహేను రోజులు సమయం కోరారు. దీంతో డిసెంబరు15న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. గుంటూరు సీసీఎస్ కార్యాలయానికి వచ్చిన సునీల్ కుమార్‌ను విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించారు.
    Click here to Read more
    Prev Article
    Delhi: దట్టమైన పొగమంచుతో ఢిల్లీ స్థంభితం, జీరో విజిబిలిటీతో విమానాలు, రైళ్లు రద్దు!
    Next Article
    Annagaru Vostaru : కార్తీ సినిమాకి కొత్త టెన్షన్?

    Related Telugu Updates:

    Comments (0)

      Leave a Comment