ఆపరేషన్ సిందూర్తో భారత సైన్యం సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీఎస్ఎఫ్ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని భుజ్లోని హరిపార్లోని జరిగిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు.
Click here to
Read more